- ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సీహెచ్ పారిజాత నర్సింహారెడ్డి..
మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో, ఎస్.వీ. అల్ట్రా విషం ఐ కేర్ ను ప్రారంభించారు మాజీ మేయర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిగిరింత పారిజాత నరసింహారెడ్డి.. ఈ కార్యక్రమంలో మాజీ కార్పోరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి , ఏదుల ప్రతాప్ రెడ్డి, గోలి రంజిత్ రెడ్డి, గిరి ముదిరాజ్, అనిల్ గౌడ్, నిర్వాహకులు నేనావత్ విమల రాజు తదితరులు పాల్గొన్నారు.