సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో 5 కేఎం మారథాన్ ప్రారంభించిన మల్రెడ్డి రాంరెడ్డి
ఎల్బీనగర్:
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక-99 రోజుల కార్యాచరణలో భాగంగా మే 18 నుండి 23 వరకు రాష్ట్ర వ్యాప్తంగా యువజన క్రీడా వారోత్సవాలు...
మానసిక ఆరోగ్యానికి మన జీవితంలో నాణ్యతకు సంబంధం ఉంటుంది. ఇది సవాళ్లను, ఒత్తిళ్లను తట్టుకునేలా మనల్ని సన్నద్ధం చేస్తుంది. మనసు సానుకూలంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం. పనిలో ఉత్సాహం పెరుగుతుంది.. మెంటల్...
ఆమె ఎం.ఎ తెలుగు చదివింది. బి.ఎడ్ చేసింది. కొంతమంది టీచర్లు ఇంటి దగ్గర పిల్లలకు ట్యూషన్లు చెబుతూ అదనపు సంపాదన కోసం కష్టపడుతుంటారు. సరిత మాత్రం పేద తల్లులు సంపాదించుకోవడం కోసం ఇంటి...
ఎల్బీనగర్:
సరూర్నగర్ డివిజన్లోని వెంకటేశ్వర కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర దేవాలయంలోని పద్మావతి కళ్యాణ మండపంలో కాలనీ మహిళా మండలి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాతృమూర్తులకు...
తెలుగు బిగ్ బాస్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు..యువతను పెడచెవిన పెడుతుందంటూ ఆగ్రహ జ్వాలలు..రేటింగ్ కోసం ఎంతకైనా తెగిస్తారా అంటున్న మేధావులు..బహిరంగ వ్యభిచారం అంటూ సీపీఐ నారాయణ ఆగ్రహం..వెంటనే బ్యాన్ చేసి నిర్వాహకులను శిక్షించాలంటూ...
సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో 5 కేఎం మారథాన్ ప్రారంభించిన మల్రెడ్డి రాంరెడ్డి
ఎల్బీనగర్:
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక-99 రోజుల కార్యాచరణలో భాగంగా మే 18 నుండి 23 వరకు రాష్ట్ర వ్యాప్తంగా యువజన క్రీడా వారోత్సవాలు...
SPECIAL CORRESPONDENT v.g' HYDERABAD:A massive property tax evasion and assessment scam has come to light in the Saroornagar Circle of the Malkajgiri Municipal Corporation...
రైతులకు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు –ట్రాన్స్పోర్టర్లపై కేసులు నమోదు చేస్తాం : కలెక్టర్ దీపక్ తివారి హెచ్చరిక
ముఖ్యమంత్రి ఆదేశాలతో కోడంగల్ – తాండూర్ నియోజకవర్గాల్లో కలెక్టర్ విస్తృత పర్యటన
వికారాబాద్:
వికారాబాద్ జిల్లా కలెక్టర్...
ఎల్బీనగర్:
సరూర్నగర్ డివిజన్లోని వెంకటేశ్వర కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర దేవాలయంలోని పద్మావతి కళ్యాణ మండపంలో కాలనీ మహిళా మండలి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాతృమూర్తులకు...
ప్రీ-ఎస్ఐఆర్ మ్యాపింగ్ను వేగవంతం చేయాలి: ఎన్నికల విభాగం ఆదేశం
హైదరాబాద్:
ఓటర్ల జాబితా ప్రత్యేక సవివర పునర్విమర్శ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా మలక్పేట అసెంబ్లీ నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పరిశీలన ముమ్మరమైంది. జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల...
సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో 5 కేఎం మారథాన్ ప్రారంభించిన మల్రెడ్డి రాంరెడ్డి
ఎల్బీనగర్:
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక-99 రోజుల కార్యాచరణలో భాగంగా మే 18 నుండి 23 వరకు రాష్ట్ర వ్యాప్తంగా యువజన క్రీడా వారోత్సవాలు...
టీ20 ప్రపంచ కప్లో భారత్ మరోసారి పాకిస్థాన్పై తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఉత్కంఠభరిత పోరుగా భావించే ఇండియా-పాక్ మ్యాచ్ ఈసారి కూడా అభిమానులను ఉర్రూతలూగించింది. మ్యాచ్ శ్రీలంకలో జరగడంతో ప్రత్యక్షంగా...
న్యూజిలాండ్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో టీమ్ఇండియా శుభారంభం చేసింది. వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో ఉత్కంఠభరిత పోరులో భారత్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చివరి వరకూ...
ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ సిరీస్లో భాగంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరగనున్న ఐదో టెస్ట్ మ్యాచ్ తన కెరీర్లో చివరిది...
Recent Comments