*అమ్మవారిని దర్శించుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి
*మహేశ్వరం
మహేశ్వరం నియోజకవర్గం, జీహెచ్ఎంసీ పరిధిలోని మంఖాల్ డివిజన్లో శ్రీ మహంకాళి బోనాల జాతర ఉత్సవాలు అంబరాన్ని తాకాయి. అత్యంత వైభవంగా,...
మానసిక ఆరోగ్యానికి మన జీవితంలో నాణ్యతకు సంబంధం ఉంటుంది. ఇది సవాళ్లను, ఒత్తిళ్లను తట్టుకునేలా మనల్ని సన్నద్ధం చేస్తుంది. మనసు సానుకూలంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం. పనిలో ఉత్సాహం పెరుగుతుంది.. మెంటల్...
ఆమె ఎం.ఎ తెలుగు చదివింది. బి.ఎడ్ చేసింది. కొంతమంది టీచర్లు ఇంటి దగ్గర పిల్లలకు ట్యూషన్లు చెబుతూ అదనపు సంపాదన కోసం కష్టపడుతుంటారు. సరిత మాత్రం పేద తల్లులు సంపాదించుకోవడం కోసం ఇంటి...
*అమ్మవారిని దర్శించుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి
*మహేశ్వరం
మహేశ్వరం నియోజకవర్గం, జీహెచ్ఎంసీ పరిధిలోని మంఖాల్ డివిజన్లో శ్రీ మహంకాళి బోనాల జాతర ఉత్సవాలు అంబరాన్ని తాకాయి. అత్యంత వైభవంగా,...
తెలుగు బిగ్ బాస్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు..యువతను పెడచెవిన పెడుతుందంటూ ఆగ్రహ జ్వాలలు..రేటింగ్ కోసం ఎంతకైనా తెగిస్తారా అంటున్న మేధావులు..బహిరంగ వ్యభిచారం అంటూ సీపీఐ నారాయణ ఆగ్రహం..వెంటనే బ్యాన్ చేసి నిర్వాహకులను శిక్షించాలంటూ...
*అమ్మవారిని దర్శించుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి
*మహేశ్వరం
మహేశ్వరం నియోజకవర్గం, జీహెచ్ఎంసీ పరిధిలోని మంఖాల్ డివిజన్లో శ్రీ మహంకాళి బోనాల జాతర ఉత్సవాలు అంబరాన్ని తాకాయి. అత్యంత వైభవంగా,...
*రాజకీయాల్లో విజయవంతంగా 20 వసంతాలు పూర్తి చేసుకున్న చిగిరింత దంపతులు
*అంకితభావమే పెట్టుబడిగా ప్రజాసేవలో తమదైన ప్రత్యేక ముద్ర
*బాలాపూర్:
మహేశ్వరం నియోజకవర్గం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ డివిజన్ లోని వారి...
*2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం
*అమెరికాలో ఐఓసీ సమావేశంలో ఉద్ఘాటన
హైదరాబాద్ :
తెలంగాణలో కొలువుదీరిన ప్రజా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని జోడెడ్లుగా ముందుకు తీసుకెళ్తోందని, రాష్ట్ర రూపురేఖలను మారుస్తూ ప్రపంచ...
హైడ్రాకు ప్రజా నీరాజనం!
ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యంగా ముందుకు
నగరవ్యాప్తంగా కాలనీ సంక్షేమ సంఘాల భారీ ర్యాలీలు
హైడ్రా కొనసాగింపునకు ప్రజల స్పష్టమైన తీర్మానం
*హైదరాబాద్:
నగర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన హైడ్రాకు నగరంలోని వివిధ...
డాక్టర్ మధు విజయ్ తనయుడి జన్మదిన వేడుకల్లో సేవానిరతి..
సుమారు 300 మందికి ఉచిత భోజన వితరణ
*హైదరాబాద్:
నగరంలోని బంజారాహిల్స్ ప్రసిద్ధ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ప్రాంగణం వేదికగా మానవతా దృక్పథం...
*అమ్మవారిని దర్శించుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి
*మహేశ్వరం
మహేశ్వరం నియోజకవర్గం, జీహెచ్ఎంసీ పరిధిలోని మంఖాల్ డివిజన్లో శ్రీ మహంకాళి బోనాల జాతర ఉత్సవాలు అంబరాన్ని తాకాయి. అత్యంత వైభవంగా,...
టీ20 ప్రపంచ కప్లో భారత్ మరోసారి పాకిస్థాన్పై తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఉత్కంఠభరిత పోరుగా భావించే ఇండియా-పాక్ మ్యాచ్ ఈసారి కూడా అభిమానులను ఉర్రూతలూగించింది. మ్యాచ్ శ్రీలంకలో జరగడంతో ప్రత్యక్షంగా...
న్యూజిలాండ్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో టీమ్ఇండియా శుభారంభం చేసింది. వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో ఉత్కంఠభరిత పోరులో భారత్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చివరి వరకూ...
ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ సిరీస్లో భాగంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరగనున్న ఐదో టెస్ట్ మ్యాచ్ తన కెరీర్లో చివరిది...
Recent Comments