బడంగ్పేట్
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సారథ్యంలో పాలన ప్రారంభమై సెప్టెంబర్ 1 నాటికి సరిగ్గా వెయ్యి రోజులు పూర్తయ్యాయి. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రయాణం,...
మానసిక ఆరోగ్యానికి మన జీవితంలో నాణ్యతకు సంబంధం ఉంటుంది. ఇది సవాళ్లను, ఒత్తిళ్లను తట్టుకునేలా మనల్ని సన్నద్ధం చేస్తుంది. మనసు సానుకూలంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం. పనిలో ఉత్సాహం పెరుగుతుంది.. మెంటల్...
ఆమె ఎం.ఎ తెలుగు చదివింది. బి.ఎడ్ చేసింది. కొంతమంది టీచర్లు ఇంటి దగ్గర పిల్లలకు ట్యూషన్లు చెబుతూ అదనపు సంపాదన కోసం కష్టపడుతుంటారు. సరిత మాత్రం పేద తల్లులు సంపాదించుకోవడం కోసం ఇంటి...
బడంగ్పేట్
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సారథ్యంలో పాలన ప్రారంభమై సెప్టెంబర్ 1 నాటికి సరిగ్గా వెయ్యి రోజులు పూర్తయ్యాయి. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రయాణం,...
తెలుగు బిగ్ బాస్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు..యువతను పెడచెవిన పెడుతుందంటూ ఆగ్రహ జ్వాలలు..రేటింగ్ కోసం ఎంతకైనా తెగిస్తారా అంటున్న మేధావులు..బహిరంగ వ్యభిచారం అంటూ సీపీఐ నారాయణ ఆగ్రహం..వెంటనే బ్యాన్ చేసి నిర్వాహకులను శిక్షించాలంటూ...
బడంగ్పేట్
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సారథ్యంలో పాలన ప్రారంభమై సెప్టెంబర్ 1 నాటికి సరిగ్గా వెయ్యి రోజులు పూర్తయ్యాయి. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రయాణం,...
టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ ఉద్ఘాటన
లింగోజిగూడ డివిజన్లో రూ. 40 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
హైదరాబాద్:
తెలంగాణ గడ్డపై ప్రజాప్రభుత్వం కొలువైన తరువాత వెయ్యి రోజుల కాలంలో తీసుకున్న నిర్ణయాలు...
రావిర్యాల దివ్య క్షేత్రంలో వైభవంగా అమ్మవారి వార్షికోత్సవాలు
మహేశ్వరం:
మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాల పుణ్యక్షేత్రమైన శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ దేవస్థానంలో నాల్గవ దశకం తదుపరి మూడేళ్లు పూర్తి చేసుకుని అఖండ వైభవంతో సాగుతున్న నూట ముప్పై...
మహేశ్వరం:
మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుక్కుగూడ - రావిర్యల క్షేత్రంలో కొలువైన శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ తల్లి వార్షిక కల్యాణోత్సవం అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభ మధ్య నేత్రపర్వంగా సాగింది. ఈ దివ్య వేడుకలో...
హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.
దర్శనానంతరం వేద పండితులు గవర్నర్కు వేదాశీర్వచనం...
బడంగ్పేట్
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సారథ్యంలో పాలన ప్రారంభమై సెప్టెంబర్ 1 నాటికి సరిగ్గా వెయ్యి రోజులు పూర్తయ్యాయి. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రయాణం,...
టీ20 ప్రపంచ కప్లో భారత్ మరోసారి పాకిస్థాన్పై తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఉత్కంఠభరిత పోరుగా భావించే ఇండియా-పాక్ మ్యాచ్ ఈసారి కూడా అభిమానులను ఉర్రూతలూగించింది. మ్యాచ్ శ్రీలంకలో జరగడంతో ప్రత్యక్షంగా...
న్యూజిలాండ్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో టీమ్ఇండియా శుభారంభం చేసింది. వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో ఉత్కంఠభరిత పోరులో భారత్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చివరి వరకూ...
ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ సిరీస్లో భాగంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరగనున్న ఐదో టెస్ట్ మ్యాచ్ తన కెరీర్లో చివరిది...
Recent Comments