Tuesday, September 1, 2026
Google search engine

Don't Miss

వనస్థలిపురంలో కళా వైభవం: రవీంద్ర భారతి తరహాలో నూతన ఆడిటోరియం నిర్మాణం

రూ. 25 కోట్లతో కళాక్షేత్రం ఏర్పాటుకు ముఖ్యమంత్రి సానుకూలత: మధుయాష్కి గౌడ్ ఎల్బీనగర్: వనస్థలిపురం గడ్డపై కళా సౌరభాలు వెదజల్లాయి. ఎస్.కె.ఎన్ కళాక్షేత్రం ఆధ్వర్యంలో వనస్థలిపురం రైతు బజార్ సమీపంలోని పార్కు ప్రాంగణంలో నిర్వహించిన సంగీత...

Lifestyle News

మానసికంగా ఆరోగ్యంగా ఉండటం ఎంతో అవసరం..

మానసిక ఆరోగ్యానికి మన జీవితంలో నాణ్యతకు సంబంధం ఉంటుంది. ఇది సవాళ్లను, ఒత్తిళ్లను తట్టుకునేలా మనల్ని సన్నద్ధం చేస్తుంది. మనసు సానుకూలంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం. పనిలో ఉత్సాహం పెరుగుతుంది.. మెంటల్...

పేదలకు కుట్టు పనులు నేర్పుతున్న గ్రేట్ టీచర్..

ఆమె ఎం.ఎ తెలుగు చదివింది. బి.ఎడ్‌ చేసింది. కొంతమంది టీచర్లు ఇంటి దగ్గర పిల్లలకు ట్యూషన్లు చెబుతూ అదనపు సంపాదన కోసం కష్టపడుతుంటారు. సరిత మాత్రం పేద తల్లులు సంపాదించుకోవడం కోసం ఇంటి...

National News

Telangana News

మూసారాంబాగ్ హైలెవల్ వంతెన జాతికి అంకితం: సీ.ఎం రేవంత్ రెడ్డి.

రవాణా రంగంలో మరో మైలురాయి ప్రజలకు శాశ్వత ట్రాఫిక్ కష్టాల నుండి విముక్తి మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ ధ్యేయం: మధుయాష్కీ గౌడ్ హైదరాబాద్: హైదరాబాద్ నగరవాసుల చిరకాల స్వప్నం సాకారమైంది. మూసీ నదిపై నూతనంగా నిర్మించిన మూసారాంబాగ్...

Stay Connected

1,698FansLike
2,741FollowersFollow
2,458FollowersFollow
6,145SubscribersSubscribe
- Advertisement -
Google search engine

Make it modern

Latest Trending

విలువల వలువలు ఊడదీస్తున్న రియాలిటీ షో..

తెలుగు బిగ్ బాస్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు..యువతను పెడచెవిన పెడుతుందంటూ ఆగ్రహ జ్వాలలు..రేటింగ్ కోసం ఎంతకైనా తెగిస్తారా అంటున్న మేధావులు..బహిరంగ వ్యభిచారం అంటూ సీపీఐ నారాయణ ఆగ్రహం..వెంటనే బ్యాన్ చేసి నిర్వాహకులను శిక్షించాలంటూ...

Special News

వనస్థలిపురంలో కళా వైభవం: రవీంద్ర భారతి తరహాలో నూతన ఆడిటోరియం నిర్మాణం

రూ. 25 కోట్లతో కళాక్షేత్రం ఏర్పాటుకు ముఖ్యమంత్రి సానుకూలత: మధుయాష్కి గౌడ్ ఎల్బీనగర్: వనస్థలిపురం గడ్డపై కళా సౌరభాలు వెదజల్లాయి. ఎస్.కె.ఎన్ కళాక్షేత్రం ఆధ్వర్యంలో వనస్థలిపురం రైతు బజార్ సమీపంలోని పార్కు ప్రాంగణంలో నిర్వహించిన సంగీత...

మూసారాంబాగ్ హైలెవల్ వంతెన జాతికి అంకితం: సీ.ఎం రేవంత్ రెడ్డి.

రవాణా రంగంలో మరో మైలురాయి ప్రజలకు శాశ్వత ట్రాఫిక్ కష్టాల నుండి విముక్తి మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ ధ్యేయం: మధుయాష్కీ గౌడ్ హైదరాబాద్: హైదరాబాద్ నగరవాసుల చిరకాల స్వప్నం సాకారమైంది. మూసీ నదిపై నూతనంగా నిర్మించిన మూసారాంబాగ్...

గాంధీ, బసవతారకం ఆస్పత్రుల వద్ద ‘రెడీ టూ సర్వ్’ ఫౌండేషన్ సేవా కార్యక్రమం

ఐత.అనూప్ చక్రవర్తి జన్మదిన వేడుకల సందర్భంగా నిరుపేదలకు అన్నప్రసాద వితరణ హైదరాబాద్: నగరంలోని గాంధీ, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రుల ప్రాంగణంలో 'రెడీ టూ సర్వ్' ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వివిధ...

గ్లోబల్‌ నాలెడ్జ్‌ హబ్‌ గా హైదరాబాద్‌:

‘తెలంగాణ రైజింగ్‌’కు చరిత్రాత్మక ముందడుగు విద్యా రంగానికి మహర్దశ: అమెరికా, బ్రిటన్‌ల ఉద్ధృత విశ్వవిద్యాలయాలతో చారిత్రక ఒప్పందాలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో నవశకానికి అంకురార్పణ హైదరాబాద్: దేశ పారిశ్రామిక, సాంకేతిక రాజధానిగా విరాజిల్లుతున్న హైదరాబాద్‌ ఇప్పుడు అక్షర ప్రపంచంలోనూ...

విధి నిర్వహణలో వీరమరణం పొందిన రక్షక భటుల కుటుంబాలకు అండగా డిజిపి సి.వి.ఆనంద్‌

ముగ్గురు పోలీసు సిబ్బంది కుటుంబాలకు ఒక్కో కోటి రూపాయల చొప్పున రూ.3 కోట్ల భారీ బీమా చెక్కుల అందజేత ఎస్బీఐతో సమన్వయం చేసుకుని ఆపద్బాంధవుడిగా నిలిచిన రాష్ట్ర పోలీసు బాస్‌ హైదరాబాద్‌:సమాజ రక్షణ కోసం నిత్యం...
- Advertisement -spot_imgspot_imgspot_img

Holiday Recipes

రూ. 25 కోట్లతో కళాక్షేత్రం ఏర్పాటుకు ముఖ్యమంత్రి సానుకూలత: మధుయాష్కి గౌడ్ ఎల్బీనగర్: వనస్థలిపురం గడ్డపై కళా సౌరభాలు వెదజల్లాయి. ఎస్.కె.ఎన్ కళాక్షేత్రం ఆధ్వర్యంలో వనస్థలిపురం రైతు బజార్ సమీపంలోని పార్కు ప్రాంగణంలో నిర్వహించిన సంగీత...
AdvertismentGoogle search engineGoogle search engine

AP & TG News

Lifestyle

Sports

టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం – రికార్డు వ్యూస్‌తో ప్రపంచాన్ని కట్టిపడేసిన మ్యాచ్

టీ20 ప్రపంచ కప్‌లో భారత్ మరోసారి పాకిస్థాన్‌పై తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఉత్కంఠభరిత పోరుగా భావించే ఇండియా-పాక్ మ్యాచ్ ఈసారి కూడా అభిమానులను ఉర్రూతలూగించింది. మ్యాచ్ శ్రీలంకలో జరగడంతో ప్రత్యక్షంగా...

ఉత్కంఠభరిత మ్యాచ్‌లో కివీస్‌పై భారత్ ఘన విజయం.. వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యం

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో టీమ్‌ఇండియా శుభారంభం చేసింది. వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో ఉత్కంఠభరిత పోరులో భారత్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చివరి వరకూ...

ఉస్మాన్ ఖవాజా సంచలన నిర్ణయం

ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో భాగంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనున్న ఐదో టెస్ట్ మ్యాచ్ తన కెరీర్‌లో చివరిది...
AdvertismentGoogle search engineGoogle search engine

LATEST ARTICLES

Most Popular

Recent Comments