పాల్గొన్న మేయర్ సీహెచ్. పారిజాత నర్సింహారెడ్డి, కమిషనర్ పీ. సరస్వతి..
తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు బడంగ్ పేట్ నగర పాలక సంస్థ పరిధిలోని 1, 2, 3, 4, 5, 20, 21, 22, 23, 24, 25, 26, 28, 29, 30, 32 వార్డులలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులకు సంబంధించి వార్డులవారీగా వార్డు సభలు నిర్వహించడమైనది.. ఈ సభలలో మేయర్ చిగిరింత పారిజాత నర్సింహా రెడ్డి, కమిషనర్ పీ. సరస్వతి, డిప్యూటీ మేయర్ ఇబ్రామ్ శేఖర్, కార్పొరేటర్లు, కో అప్షన్ సభ్యులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారని కమిషనర్ పీ. సరస్వతి ఒక ప్రకటనలో తెలియజేశారు..