మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని, ఆల్మాస్ గూడలోని, మధురా నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన కిడ్స్ క్లబ్ ప్లే స్కులుని ప్రారంభించారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి, పెద్దబావి సుదర్శన్ రెడ్డి, నాయకులు జక్కిడి విష్ణువర్ధన్ రెడ్డి, చిగిరింత భాగ్యలక్ష్మి, ఎదుల్ల ప్రతాప్ రెడ్డి, రాఘవేందర్ గౌడ్, రంజిత్ రెడ్డి, గిరి ముదిరాజ్, నిర్వాహకులు సైదేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.