జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం సైదులు నూతనంగా బాధ్యతలు
స్వీకరించారు. ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ శాంతిభద్రతల
పరిరక్షణే లక్ష్యంగా ముందుకు సాగుతామని, యువత పెడదారీన
పడకుండా పకడ్బంది చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ
కార్యక్రమంలో ఎస్సైలు ఇద్రీస్అలీ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


