Wednesday, February 11, 2026
Google search engine
Homeతెలంగాణబండారు దత్తాత్రేయను కలిసిన కళ్లెం నవజీవన్ రెడ్డి..

బండారు దత్తాత్రేయను కలిసిన కళ్లెం నవజీవన్ రెడ్డి..

ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకాన్ని అందించిన హర్యానా గవర్నర్..
దత్తాత్రేయను అభినందించిన కార్పొరేటర్..

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయని మర్యాద పూర్వకంగా కలిశారు హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి.. ఈ సందర్భంగా దత్తాత్రేయ తాను రచించిన తన ఆత్మకథ.. ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పుస్తకాన్ని ఆయన చేతుల మీదుగా నవజీవన్ రెడ్డికి అందించారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments