ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి
తెలియజేసిన చిగిరింత పారిజాత నర్సింహా రెడ్డి..
మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్, 5వ డివిజన్ లోని వినాయక హిల్స్ కాలని, వినాయక హిల్స్ ఫేస్ 2, రామిడి హిల్స్ కాలనిలో.. బీటీ, సిసి రోడ్ల నిర్మాణం పనులను ప్రారంభించారు మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి.. ఇంకా ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బోయపల్లి దీపికా శేఖర్ రెడ్డి, నాయకులు ఎదుళ్ల ప్రతాప్ రెడ్డి, అయోధ్య చారి, శ్రీనివాస్ రెడ్డి, వీసీపీ రెడ్డి, కృష్ణ యాదవ్, వినోద్ నాయక్, రంజిత్ రెడ్డి, సురేందర్ రెడ్డి, మల్లేష్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, సోమయ్య యాదవ్, వినాయక హిల్స్ ఫేస్ 1, 2, 3 కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.