హాజరైన కె.ఎల్.ఆర్., మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి..
కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు..
మహేశ్వరం నియోజకవర్గంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం యొక్క సన్నాహక సమావేశాలు పలు చోట్ల నిర్వహించారు.. ఈ కార్యక్రమాలలో మాజీ మేయర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి తో పాటు కె.ఎల్.ఆర్. మిగతా నాయకులు పాల్గొన్నారు.. నియోజకవర్గంలోని తుక్కుగూడ మున్సిపాలిటీ లోని కె ఎల్ ఆర్ కార్యలయంలో నిర్వహించిన కార్యక్రమానికి మహేశ్వరం నియోజవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నియోజక వర్గ ఇంచార్జ్ వినోద్ కుమార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.. అదేవిధంగా కందుకూరు మండలం కేంద్రంలోని టంకరి రామ్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు పారిజాత నర్సింహారెడ్డి ఈవిడతో బాటు జై సంవిధాన్ నియోజక వర్గ ఇంచార్జ్ వినోద్ కుమార్.. తదితరులు పాల్గొన్నారు..
ఇక మహేశ్వరం మండల పరిధిలోని కాకి ఈశ్వర్ ముదిరాజ్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో కె.ఎల్.ఆర్., తో బాటు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నియోజక వర్గ ఇంచార్జ్ వినోద్ కుమార్, ప్రత్యేకంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది..