ఈటల రాజేందర్ జన్మదినం సందర్భంగా కార్యక్రమం..
రాక్ టౌన్ కాలనీలోని జిమ్ పార్క్ లో కాలనీ అధ్యక్షులు ఎర్ర వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం వాకర్స్ తో మల్కాజ్గిరి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పుట్టినరోజు సందర్బంగా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు చింతల సురేందర్ యాదవ్ ముఖ్యఅతిధిగా వచ్చి వాకర్స్ టీమ్ లో సీనియర్ అయిన జనార్దన్ గారిచే కేక్ కటింగ్ చేయించారు.. ఈ కార్యక్రమంలో రాక్ టౌన్ అధ్యక్షులు ఎర్ర వినోద్ రెడ్డి, సెక్రటరీ జైపాల్ రెడ్డి, మోహన్ రెడ్డి, సంజీవ రెడ్డి, లక్ష్మణ్, భీమిడి వెంకట్ రెడ్డి, రమేష్ రెడ్డి కొండల్ రెడ్డి నాగరాజు, దినేష్ రెడ్డి రవీందర్ రెడ్డి బాచి రెడ్డి సుదర్శన్ చారీ తదితరులు పాల్గొన్నారు..