కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ చిగిరింత పారిజాత నరసింహా రెడ్డి..
మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని, బడంగ్ పేట్ లో రంగారెడ్డి జిల్లా గ్రంధాలయ ప్రాంగణంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు వైభవంగా జరిగాయి.. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహ రెడ్డి పాల్గొన్నారు.. వీరితోబాటు ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మనోజ్, కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.