- మీర్ పేట్ లో నయనాచారి 25వ వివాహ వార్షికోత్సవ వేడుకలు..
మహేశ్వరం నియోజక వర్గ పరిధిలోని, మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఏంఆర్ శ్రీరస్తు కన్వెన్షన్ హాల్ లో బడం గ్ పేట్ 20వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నయనా చారి 25వ వివాహ వార్షికోత్సవ కార్యక్రమం వేడుకగా జరిగింది.. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి పాల్గొని శుభాకాంక్షలు అందజేశారు.. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొని శుభాకాంక్షలు అందజేశారు..