విజేతలకు బహుమతుల ప్రధానం..
పోటీలలో పాల్గొన్న అందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ అందజేత..
ముఖ్య అతిధులుగా హాజరైన జె. భాస్కర్, ఎన్ . మురళి, పీ. సతీష్..
శ్రీరామ్ చిట్స్ దిల్సుఖ్ నగర్ ప్రెమిసెస్ మార్పును పురస్కరించుకొని ఈ సందర్భంగా డివిజనల్ మేనేజర్ కృష్ణారెడ్డి, బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో పిల్లలకు సమ్మర్ క్యాంప్ పోటీలు నిర్వహించడం జరిగింది. పోటీలలో భాగంగా డ్రాయింగ్, చెస్, వ్యాస రచణ పోటీలు నిర్వహించి.. విజేతలకి మొదటి, రెండవ, మూడవ బహుమతులను అందజేయడం జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య ఆతిధులుగా ఏవీపీ జె. బాస్కర్, డీజీఎం ఎన్. మురళి, సీనియర్ డీఎం పి. సతీష్ లు పాల్గొని విజేతలకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. పోటీలలో పాల్గొన్న అందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ను అందించారు. అలాగే శ్రీరామ్ గ్రూప్ ను దిల్సుఖ్ నగర్ తో పాటు దేశంలోని మిగతా బ్రాంచ్ లను 53 సంవత్సరాల నుండి ఆదరిస్తున్నందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.