- మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేత..
- ఇరు విభాగాలు సంయుక్తంగా కలిసి పని చేయాలని నిర్ణయం..
జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కె. ఇలంబర్తిని మర్యాదపూర్వకంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కలిశారు.. శుక్రవారం నాడు ఆయన ఇలంబర్తిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ప్రజా సమస్యలపై ఇరు విభాగాలు సంయుక్తంగా, సమన్వయంతో పని చేయాలని ఇరువురు అధికారులు నిర్ణయించుకున్నారు..