Friday, June 20, 2025
Google search engine
Homeతెలంగాణకిడ్స్ క్లబ్ ప్లే స్కూల్ ని ప్రారంభించిన చిగిరింత పారిజాత నరసింహారెడ్డి..

కిడ్స్ క్లబ్ ప్లే స్కూల్ ని ప్రారంభించిన చిగిరింత పారిజాత నరసింహారెడ్డి..

మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని, ఆల్మాస్ గూడలోని, మధురా నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన కిడ్స్ క్లబ్ ప్లే స్కులుని ప్రారంభించారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి, పెద్దబావి సుదర్శన్ రెడ్డి, నాయకులు జక్కిడి విష్ణువర్ధన్ రెడ్డి, చిగిరింత భాగ్యలక్ష్మి, ఎదుల్ల ప్రతాప్ రెడ్డి, రాఘవేందర్ గౌడ్, రంజిత్ రెడ్డి, గిరి ముదిరాజ్, నిర్వాహకులు సైదేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments