Thursday, September 10, 2026
Google search engine
Homeఇంటర్నేషనల్డీజీపీ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ జయంతి

డీజీపీ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ జయంతి

హైదరాబాద్‌,

ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను డీజీపీ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సాహిత్య సేవలను, ప్రజా సమస్యలపై తన రచనల ద్వారా కల్పించిన చైతన్యాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

కార్యక్రమంలో ఐజీ గజరావు భూపాల్‌, మల్టీజోన్‌- II ఐజీ షానవాజ్‌ ఖాసిం, ఏఐజి అడ్మిన్ జె. అన్యోన్య , టి జి స్పార్క్ ఎస్పి రూపేష్, పేషీ డీఎస్పీ భాస్కర్‌, స్టోర్స్‌ డీఎస్పీ సత్యనారాయణ, సీఎస్‌ఓ యోగేశ్వరరావుతో పాటు ఇతర అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments