పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహా రెడ్డి..
మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 20, 4, 14, 15, 19, 31వ డివిజన్ లలో పలు అభివృద్ధి (సిసి రోడ్లు, డ్రైనేజీ) కార్యక్రమాలను ప్రారంభించారు టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి.. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి, పెద్దబావి సుదర్శన్ రెడ్డి, సంరెడ్డి స్వప్న వెంకట్ రెడ్డి, జెనిగే భారతమ్మ కోమరయ్య యాదవ్, వివిధ పార్టీల నాయకులు బొర్ర జగన్ రెడ్డి, రామోజీ శ్రీశైలం, ఎర్ర జైహింద్, జెనిగే శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.