రాక్ టౌన్ కాలనీలో కార్యక్రమం..
రాక్ టౌన్ కాలనీలో ఉన్న రాజీవ్ గాంధీ నగర్, గవర్నమెంట్ హైస్కూల్ టీచర్ కృష్ణయ్య రిటైర్డ్మెంట్ ఫంక్షన్ జరిగింది.. ఈ కార్యక్రమంలో రాక్ టౌన్ రెసిడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ తరుపున కృష్ణయ్యకి సన్మానం చేసి అభినందించారు రాక్ టౌన్ ప్రెసిడెంట్ ఎర్ర వినోద్ రెడ్డి, సెక్రటరీ జైపాల్ రెడ్డి, కాలనీ సభ్యులు, రిటైర్డ్ టీచర్స్ వెంకటేశ్వర్లు, గోపాల్ రెడ్డి తదితరులు..