శుక్రవారం రోజు తుర్కయంజాల్ మున్సిపాలిటీలో.. అంబేద్కర్ చౌరస్తాలో.. తుర్కయంజాల్ మున్సిపాలిటీ అధ్యక్షురాలు. కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్ ఆధ్వర్యంలో.. భారత మాజీ ప్రధాని మంత్రి. స్వర్గీయ.మన్మోహన్ సింగ్. కి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. కౌన్సిలర్ కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్, టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి. కొత్త కుర్మ శివకుమార్, కౌన్సిలర్స్ కోసిక ఐలయ్య, కుంట గోపాల్ రెడ్డి, మర్రి మహేందర్ రెడ్డి, నారని శేఖర్ గౌడ్, సామ భీమ్ రెడ్డి, కొంతం వెంకట్ రెడ్డి, మేకల పాండు, లోహిత్ రెడ్డి, మేక రాము, శ్రీకాంత్ రమేష్, ఎరుకలి రవి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు..