పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన ఎంపీల క్రికెట్ ఆట..
ఢిల్లీ లోని మేజర్ ధ్యాన్ చాంద్ స్టేడియంలో నిర్వహణ..
20 ఓవర్ల క్రికెట్ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లోక్ సభ స్పీఎకర్ లేవని జట్టు..
సూపర్ బ్యాటింగ్ చేసిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్..
పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన ఎంపీలు.. ఆదివారం క్రికెట్ మ్యాచ్ ఆడాడు. ఢిల్లీలోని మేజర్ థ్యాన్ చంద్ స్టేడియంలో ఆ మ్యాచ్ జరిగింది. 2025 నాటికి టీబీ విముక్తి భారత్ లక్ష్యంతో ఆ మ్యాచ్ను నిర్వహించారు. 20 ఓవర్ల క్రికెట్ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లోక్సభ స్పీకర్ లెవన్ జట్టు భారీ స్కోర్ చేసింది. మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. 111 రన్స్ స్కోర్ చేసి నాటౌట్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో ఆ జట్టు 73 రన్స్ తేడాతో నెగ్గింది.