ఆరోగ్య మిత్రాల సమస్యల వివరణ..
కార్యక్రమంలో పాల్గొన్న గిరి యాదయ్య తదితరులు..
తెలంగాణ రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నూతన సీఈఓ గా బాధ్యతలు స్వీకరించిన పి ఉదయ్ కుమార్ ఐఏఎస్ ని ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గిరి యాదయ్య, ఉపాధ్యక్షులు సుమన్, హైదరాబాద్ అధ్యక్షులు రాజు, ఇతర ఆరోగ్య మి త్రాలు కలిశారు.. ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఆరోగ్యమిత్రాల సమస్యలను సీఈఓకి వివరించడం జరిగింది.