Wednesday, July 22, 2026
Google search engine
Homeఇంటర్నేషనల్మల్లికార్జున ఖర్గేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మధుయాష్కి

మల్లికార్జున ఖర్గేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మధుయాష్కి

ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో కలిసిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రచార కమిటీ అధిపతి

న్యూఢిల్లీ:

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ప్రచార కమిటీ అధిపతి, మాజీ పార్లమెంట్ సభ్యుడు మధుయాష్కి గౌడ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
న్యూఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో మల్లికార్జున ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిసిన మధుయాష్కి గౌడ్, ఆయనకు పూలగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్భంగా ఖర్గే ఆరోగ్యం, సుదీర్ఘ ప్రజా జీవితం కలకాలం సాగాలని ఆయన ఆకాంక్షించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యలపై పోరాటానికి ఖర్గే అందిస్తున్న నాయకత్వం ఎంతో స్ఫూర్తిదాయకమని మధుయాష్కి పేర్కొన్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments