- ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేసిన కాలనీ వాసులు..
రాక్ టౌన్ కాలనీలో ఉన్న కొన్ని పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం, కాలనీ అభివృద్ధిలో మిగిలిన కొన్ని విషయాల గురించి శుక్రవారం రోజు ఉదయం ఎల్ బి నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని కలిసిన కాలనీ వాసులు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ విషయంపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి.. త్వరలో సమస్యల పరిష్కారం, మిగిలిన డెవలప్మెంట్స్ అన్ని చేసేందుకు కృషిచేస్తానని హామీ ఇవ్వడం జరిగింది..
ఈ కార్యక్రమం రాక్ టౌన్ ప్రెసిడెంట్ ఎర్ర వినోద్ రెడ్డి, సెక్రటరీ జైపాల్ రెడ్డి, సంజీవ రెడ్డి, మాజీ ప్రెసిడెంట్ రాంరెడ్డి, కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..