వ్యవసాయ, ఉద్యానవన కోర్సుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి 18 నుంచి మూడవ దశ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు రిజిస్ట్రార్ శివాజీ తెలిపారు. రెండు దశల కౌన్సెలింగ్ తర్వాత స్పెషల్ కోటా, రెగ్యులర్ కోటాలో 213 ఖాళీలు ఏర్పడినట్టు తెలిపారు. ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు చేపట్టనున్న మూడవ దశ కౌన్సెలింగ్ షెడ్యూల్, వివిధ కోర్సు ల్లో ఏర్పడిన ఖాళీల వివరాలను విశ్వవిద్యాలయ వెబ్సైట్ www.pjtau. edu.inలో పొందుపరిచామన్నారు.
వ్యవసాయ, ఉద్యానవన కోర్సుల్లో మిగిలిపోయినసీట్ల భర్తీకి 18 నుంచి మూడవ దశ కౌన్సెలింగ్
RELATED ARTICLES