పాల్గొన్న పలు జిల్లాల ప్రతినిథులు..
ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ సమక్షంలో సమావేశం..
ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గిరి. యాదయ్య. ప్రధాన కార్యదర్శి కుమార్, ఉపాధ్యక్షులు సుమన్, హైదరాబాద్ అధ్యక్షులు రాజు, హనుమకొండ అధ్యక్షులు రవీందర్, నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగరాజ్, ఖమ్మం జిల్లా సభ్యులు కిషోర్, పెద్దపెల్లి జిల్లా నుండి రమేష్ తదితరులు కలిసి సమావేశం నిర్వహించుకున్నారు.. వివిధ అంశాలపై చర్చ కొనసాగింది.. ఈ సమావేశం ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ పి.ఉదయ్ కుమార్ ఐఏఎస్ సమక్షంలో జరిగింది..


